మరికొద్ది నిమిషాల్లో పాలకొండలో ప్రారంభం కానున్న జనసేన పోరాట యాత్ర

ప్రజా సమస్యలపై జనసేన పోరాట యాత్రను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పోరాట యాత్రను నిర్వహించిన జనసేన ఈరోజు మధ్యాహ్నం పాలకొండ, రాజాం, రణస్థలం లలో కవాతు నిర్వహించి ప్రజల సమస్యలపై జనసేనాని ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుండి బయలుదేరిన జనసేనాని మరికాసేపట్లో పాలకొండ చేరుకొని ఈరోజు యాత్రను మొదలుపెట్టనున్నారు.

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *